నేడు పేట మీదుగా ప్రకాశం జిల్లాకు వైఎస్ జగన్ | Y.S jagan mohan reddy arrives to prakasham district | Sakshi
Sakshi News home page

నేడు పేట మీదుగా ప్రకాశం జిల్లాకు వైఎస్ జగన్

Published Thu, Dec 11 2014 1:01 AM | Last Updated on Fri, Aug 17 2018 8:19 PM

నేడు పేట మీదుగా ప్రకాశం జిల్లాకు వైఎస్ జగన్ - Sakshi

నేడు పేట మీదుగా ప్రకాశం జిల్లాకు వైఎస్ జగన్

చిలకలూరిపేట: పేట మీదుగా గురువారం ప్రకాశం జిల్లా వెళుతున్న వైఎస్సార్ సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఘన స్వాగతం పలకాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ పిలుపునిచ్చారు.
 
  యద్దనపూడిలో ఏర్పాటు చేసిన మాజీ మంత్రి దివంగత గొట్టిపాటి నరసయ్య విగ్రహావిష్కరణకు వైఎస్ జగన్ చిలకలూరిపేట జాతీయరహదారి మీదుగా వెళుతున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని చిలకలూరిపేట నియోజకవర్గంలోని పార్టీ నాయకు లు, కార్యకర్తలు, అభిమానులు ఉదయం 9.30 గంటలకు నరసరావుపేట సెంటర్ వద్దకు చేరుకొని జననేతకు ఘన స్వాగతం పలకాలని కోరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement