జియోతో సావన్‌ జట్టు  | Dont waste rural-connectivity fund on obsolete technologies | Sakshi
Sakshi News home page

జియోతో సావన్‌ జట్టు 

Published Sat, Mar 24 2018 1:23 AM | Last Updated on Sat, Mar 24 2018 1:23 AM

Dont waste rural-connectivity fund on obsolete technologies - Sakshi

న్యూఢిల్లీ: దాదాపు 1 బిలియన్‌ డాలర్ల పైగా విలువ చేసే డిజిటల్‌ మీడియా ప్లాట్‌ఫాం నెలకొల్పే దిశగా జియో మ్యూజిక్, డిజిటల్‌ మ్యూజిక్‌ సేవల సంస్థ సావన్‌ చేతులు కలిపాయి. దేశీయంగా మ్యూజిక్‌ స్ట్రీమింగ్‌ మార్కెట్లో ఈ భాగస్వామ్యం జియో–సావన్‌ యూజర్ల సంఖ్యను మరింతగా పెంచుకునేందుకు తోడ్పడగలదని రిలయన్స్‌ జియో (ఆర్‌జియో) డైరెక్టర్‌ ఆకాశ్‌ అంబానీ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ డీల్‌కి సంబంధించి జియోమ్యూజిక్‌ విలువ 670 మిలియన్‌ డాలర్లుగా లెక్కగట్టారు. ఒప్పందం ప్రకారం డిజిటల్‌ మీడియా ప్లాట్‌ఫాంపై రిలయన్స్‌ 100 మిలియన్‌ డాలర్లు ఇన్వెస్ట్‌ చేయనుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement