అతివేగం; ఇద్దరికి తీవ్రగాయాలు | Car Accident In Hyderabad | Sakshi
Sakshi News home page

డివైడర్‌పైకి దూసుకెళ్లిన కారు

Jan 16 2020 8:19 AM | Updated on Jan 16 2020 8:50 AM

Car Accident In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగర శివారులో మితిమీరిని వేగంతో వెళుతున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. బుధవారం రాజేంద్రనగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వేగంగా వస్తున్న కారు బస్‌ డిపో ఎదురుగా ఉన్న డివైర్‌పైకి దూసుకెళ్లడంతో ఈ ఘటన జరిగింది. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించాగా వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement