నర్సు నిర్లక్ష్యం.. మహిళ మృతి | Patient Died In Rajahmundry Government Hospital | Sakshi
Sakshi News home page

నర్సు నిర్లక్ష్యం.. మహిళ మృతి

May 28 2018 11:49 PM | Updated on Oct 20 2018 5:53 PM

Patient Died In Rajahmundry Government Hospital - Sakshi

సాక్షి, తూర్పు గోదావరి : జిల్లాలోని రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. ఆస్పత్రిలో నర్సు నిర్లక్ష్యం కారణంగా ఓ మహిళ మృతి చెందింది. అమ్మాజి అనే పేషెంట్‌కు ఐవీ క్యాండిల్‌ పెట్టకుండా నర్సు ఇంజెక్షన్‌ ఇవ్వడంతో ఆమె చనిపోయింది. ఆమె మరణానికి సిబ్బంది నిర్లక్ష్యమే కారణామని బంధువులు ఆందోళనకు దిగారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కో ఆర్డినేటర్‌ జక్కంపూడి విజయలక్ష్మి బాధిత కుటుంబానికి మద్దతు పలికారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement