సాక్షి, నెల్లూరు: నెల్లూరు నగరంలో రెండు బస్సులు ఢీకొన్న సంఘటనలో ఒకరు మృతిచెందాడు. స్థానిక అయ్యప్ప గుడి వద్ద ఆర్టీసీ బస్సు, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా అతడిని నాయుడుపేటకు చెందిన కాశి గురుప్రసాద్గా గుర్తించారు. పదిమందికి గాయాలయ్యాయి. ఆర్టీసీ బస్సు గుంటూరు జిల్లా పొన్నూరు నుంచి తిరుపతి వెళ్తోంది.
ఆర్టీసీ, ప్రైవేట్ బస్సు ఢీ: ఒకరు మృతి
Jan 30 2018 10:56 AM | Updated on Oct 20 2018 6:04 PM
Advertisement
Related News By Category
Related News By Tags
-
ఈయూదే ఆధిక్యం
నెహ్రూనగర్(గుంటూరు): ఏపీఎస్ ఆర్టీసీ కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలు గురువారం ప్రశాంతంగా జరిగాయి. ఉదయం ఐదు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటలకు వరకు ఆర్టీసీ కార్మికులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎటువం...
-
ప్రైవేటు బస్సు.. చట్టాలన్నీ తుస్సు
రిజిస్ట్రేషన్, పర్మిట్లు ఓ రాష్ట్రంలో.. సర్వీసులు మరో రాష్ట్రంలో అవకతవకలకు పాల్పడుతున్న ప్రైవేటు ఆపరేటర్లు కేంద్ర, రాష్ట్ర నిబంధనల ఉల్లంఘన.. అరుణాచల్ ఉదంతంతో మళ్లీ తెరపైకి.. సాక్ష...
-
ఆర్టీసీలో స్వైపింగ్ సేవలు
నెల్లూరు టౌన్/గూడూరు: నగదు, చిల్లర కష్టాల నుంచి బయటపడేందుకు నెల్లూరు ఆర్టీసీ అధికారులు స్వైపింగ్ మిషన్లు ఏర్పాటు చేశారు. చార్జీలను వీటి ద్వారా చెల్లించే వెసులుబాటు కల్పించారు. నాన్స్టాప్ బ...
-
పల్లెల్లో తెలుగు వెలుగులేవీ?
126 గ్రామాలకు తెలుగు వెలుగులు దూరం శ్లాక్ సీజన్ పేరుతో 21 సర్వీసుల రద్దు – ప్రయాణికుల ఇక్కట్లు ‘ఆర్టీసీ బస్సులో ప్రయాణించండి ...
-
ఆర్టీసీలో ఎన్నికల కోలాహలం
మూడు ప్రధాన సంఘాల మధ్యే పోటీ ఫ్లెక్సీలతో నిండిన బస్టాండ్లుగెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న సంఘాలు నెల్లూరు (టౌన్) : ఆర్టీసీలో ఎన్నికల కోలాహాలం నెలకొంది. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జ...
Advertisement