కుమార్తె సహా తల్లి ఆత్మహత్యాయత్నం | woman attempt to suicide with daughter | Sakshi
Sakshi News home page

కుమార్తె సహా తల్లి ఆత్మహత్యాయత్నం

Jan 20 2018 6:42 PM | Updated on Jan 20 2018 7:58 PM

సాక్షి, బాపులపాడు: ఏం కష్టమొచ్చిందో ఏమో తన బిడ్డతో ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సంఘటన కృష్ణాజిల్లా బాపులపాడు మండలం అంపాపురం రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది. ఆరేళ్ళ వయసున్న కుమార్తెతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్యకు యత్నించింది ఆ మాతృమూర్తి. అయితే అదృష్టవశాత్తు తల్లీబిడ్డ గాయాలతో బయటపడ్డారు. స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. కాగా, 
భార్యాభర్తల మధ్య తలెత్తిన వివాదం కారణంగా మనస్తాపంతో ఆత్మహత్యకు యత్నించినట్లు సమాచారం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement