ధ్వజస్తంభ ప్రతిష్ఠోత్సవంలో పాల్గొన్న భట్టివిక్రమార్క | batti vikramarka is participated in prathishtotyavam | Sakshi
Sakshi News home page

ధ్వజస్తంభ ప్రతిష్ఠోత్సవంలో పాల్గొన్న భట్టివిక్రమార్క

Published Sun, Aug 7 2016 8:09 PM | Last Updated on Mon, Sep 4 2017 8:17 AM

ధ్వజస్తంభ ప్రతిష్ఠోత్సవంలో పాల్గొన్న భట్టివిక్రమార్క

ధ్వజస్తంభ ప్రతిష్ఠోత్సవంలో పాల్గొన్న భట్టివిక్రమార్క

శ్రీ లక్ష్మీనర్సింహస్వామి దేవాలయంలో ఆదివారం నిర్వహించిన ధ్వజస్తంభ ప్రతిష్ఠోత్సవానికి టీ పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లు భట్టి విక్రమార్క హాజరయ్యారు.

 శ్రీ లక్ష్మీనర్సింహస్వామి దేవాలయంలో ఆదివారం నిర్వహించిన ధ్వజస్తంభ ప్రతిష్ఠోత్సవానికి టీ పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లు భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామం వద్ద ఏర్పాటు చేసిన పుష్కర ఘాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఆయనకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ నాగలక్ష్మి, మండల పార్టీ అధ్యక్షుడు కాకునూరి భాస్కర్‌రెడ్డి, ప్రతాపరెడ్డి, దేవిరెడ్డి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement