
నాసిరకం పనులపై విచారణ చేయాలి
మిర్యాలగూడ : మిర్యాలగూడ మండలం తుంగపాడు నుంచి దామరచర్ల మండల అడవిదేవులపల్లి వరకు నిర్మిస్తున్న డబుల్ రోడ్డులో నాసిరకం పనులపై విచారణ జరిపించాలని ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకటస్వామి డిమాండ్ చేశారు.
Published Wed, Jul 20 2016 8:54 PM | Last Updated on Mon, Sep 4 2017 5:29 AM
నాసిరకం పనులపై విచారణ చేయాలి
మిర్యాలగూడ : మిర్యాలగూడ మండలం తుంగపాడు నుంచి దామరచర్ల మండల అడవిదేవులపల్లి వరకు నిర్మిస్తున్న డబుల్ రోడ్డులో నాసిరకం పనులపై విచారణ జరిపించాలని ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకటస్వామి డిమాండ్ చేశారు.