ఏలూరు (సెంట్రల్) : పట్టణ ఆరోగ్య కేంద్రాలను ప్రైవేటీకరిస్తూ ప్రభుత్వం విడుదల చేసి జీవో నంబర్ 43ను ఉపసంహరించుకోవాలని కోరుతూ ఏపీ అర్బన్ హెల్త్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు.
Published Fri, Aug 5 2016 12:21 AM | Last Updated on Mon, Sep 4 2017 7:50 AM
ఏలూరు (సెంట్రల్) : పట్టణ ఆరోగ్య కేంద్రాలను ప్రైవేటీకరిస్తూ ప్రభుత్వం విడుదల చేసి జీవో నంబర్ 43ను ఉపసంహరించుకోవాలని కోరుతూ ఏపీ అర్బన్ హెల్త్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు.