
సీసీరోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన
బరాఖత్గూడెం(మునగాల): మండంలోని బరాఖత్గూడెం గ్రామపంచాయతీలోని ఒకటవ వార్డులో నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి నిధలు నుంచి రూ.ఐదు లక్షలతో నిర్మించే సీసీరోడ్డు నిర్మాణపు పనులకు శనివారం జెడ్పీటీసీ సభ్యుడు కోల ఉపేందర్రావు శంకుస్థాపన చేశారు.