విశాఖపట్నం: విశాఖ జిల్లా పాడేరు రూరల్ ఏజెన్సీ ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. మూడు గంటల పాటు ఏకధాటిగా కురిసిన వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. భారీ వర్షంతో రోడ్లన్ని చెరువులను తలపిస్తున్నాయి. పలు చోట్ల వాగులు ప్రమాదకర స్థాయిలో పొంగుతున్నాయి.
ఏజెన్సీలో భారీ వర్షం
Published Sun, Jun 5 2016 3:54 PM | Last Updated on Wed, Apr 3 2019 9:27 PM
Advertisement
Advertisement