రాజమండ్రి-విశాఖ మధ్య రాకపోకలకు అంతరాయం | Heavy rain lashes city | Sakshi
Sakshi News home page

రాజమండ్రి-విశాఖ మధ్య రాకపోకలకు అంతరాయం

Sep 22 2016 3:13 PM | Updated on Sep 4 2017 2:32 PM

జిల్లా వ్యాప్తంగా వర్షం బీభత్సం సృష్టిస్తోంది. భారీ వర్షానికి రాజానగరం మండలం సూర్యరావుపేట వద్ద గల 16వ నంబర్ జాతీయ రహదారిపై వరద నీరు కాలువలా ప్రవహిస్తోంది.

రాజానగరం (తూర్పు గోదావరి) : జిల్లా వ్యాప్తంగా వర్షం బీభత్సం సృష్టిస్తోంది. భారీ వర్షానికి రాజానగరం మండలం సూర్యరావుపేట వద్ద గల 16వ నంబర్ జాతీయ రహదారిపై వరద నీరు కాలువలా ప్రవహిస్తోంది. దీంతో రాజమండ్రి- విశాఖపట్నం మద్య రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. వరద నీటిని దాటలేక కార్లు, ద్విచక్రవాహనాలు నీటి మధ్యన నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement