తల్లిపై తనయుడి దాడి | His own attack on the mother | Sakshi
Sakshi News home page

తల్లిపై తనయుడి దాడి

Published Sun, Aug 20 2017 11:25 PM | Last Updated on Sun, Sep 2 2018 4:37 PM

His own attack on the mother

ధర్మవరం అర్బన్: తల్లిపై తనయుడు దాడి చేసి గాయపరిచిన ఘటన ఆదివారం పట్టణంలోని దుర్గానగర్‌లో జరిగింది. వెంకటరమణమ్మ తన కుమారుడు నాగభూషణ వద్దకు వెళ్లి తనతో అప్పు తీసుకున్న రూ.2 వేలు ఇవ్వాలని అడిగింది. ఆగ్రహించిన కుమారుడు తల్లిపై దాడిచేశాడు. తలకు తీవ్రగాయాలైన వెంకటరమణమ్మను స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా వైద్యులు ప్రథమ చికిత్స చేశారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement