
ఉగ్రవాదుల చర్య హేయం
కశ్మీర్లోని సైనిక స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేసి సైనికులను పొట్టనబెట్టుకోవడం హేయమైన చర్య అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి వై.లక్ష్మణరావు అన్నారు.
Published Fri, Sep 23 2016 8:31 PM | Last Updated on Sat, Aug 25 2018 3:57 PM
ఉగ్రవాదుల చర్య హేయం
కశ్మీర్లోని సైనిక స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేసి సైనికులను పొట్టనబెట్టుకోవడం హేయమైన చర్య అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి వై.లక్ష్మణరావు అన్నారు.