ఇనుగుర్తిని మండలం చేయాలని సీఎంకు వినతి
Published Wed, Sep 21 2016 1:00 AM | Last Updated on Mon, Sep 4 2017 2:16 PM
మహబూబాబాద్ : కేసముద్రం మండలం ఇనుగుర్తి గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేయాలని టీఆర్ఎస్ జిల్లా అ ధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్రావుతో కలిసి సీఎంకు విన్నవించినట్లు ఎమ్మెల్యే శంకర్నాయక్ తెలిపారు. సీఎం సానుకూలంగా స్పందించి అధికారులను ఆదేశించినట్లు ఓ ప్రకటనలో తెలిపారు.
Advertisement
Advertisement