నేడు నిజ నిర్ధారణ కమిటీలతో సమీక్ష | review with confirmation commetees on today | Sakshi
Sakshi News home page

నేడు నిజ నిర్ధారణ కమిటీలతో సమీక్ష

Published Tue, Mar 7 2017 12:33 AM | Last Updated on Tue, Sep 5 2017 5:21 AM

జేఎన్టీయూ : ఇంజినీరింగ్‌ కళాశాలల్లో నాణ్యతా ప్రమాణాలను పరిశీలించి నివేదిక ఇవ్వడానికి నియమించిన నిజనిర్ధారణ కమిటీలతో ఇన్ఛార్జ్‌ వీసీ ఆచార్య రాజగోపాల్‌ మంగళవారం సమీక్షించనున్నారు. తనిఖీలో పాటించాలి్సన నియమ నిబంధనలు వివరించనున్నారు. జేఎన్టీయూ అనంతపురం ఇంజినీరింగ్‌ కళాశాలలోని ఈఈఈ విభాగంలో సమావేశం నిర్వహించనున్నారు.

జేఎన్టీయూ : ఇంజినీరింగ్‌ కళాశాలల్లో నాణ్యతా ప్రమాణాలను పరిశీలించి నివేదిక ఇవ్వడానికి నియమించిన నిజనిర్ధారణ కమిటీలతో ఇన్ఛార్జ్‌ వీసీ ఆచార్య రాజగోపాల్‌ మంగళవారం  సమీక్షించనున్నారు. తనిఖీలో పాటించాలి్సన నియమ నిబంధనలు వివరించనున్నారు. జేఎన్టీయూ అనంతపురం ఇంజినీరింగ్‌ కళాశాలలోని ఈఈఈ విభాగంలో సమావేశం నిర్వహించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement