అనంతపురం న్యూసిటీ : అఖిలపక్ష పార్టీలు సోమవారం బంద్కు పిలుపునిచ్చినా ఆర్టీసీ బస్సులు యథావిధిగా తిప్పుతామని ఆర్ఎం చిట్టిబాబు ఆదివారం ‘సాక్షి’కి తెలిపారు. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
Published Sun, Nov 27 2016 9:54 PM | Last Updated on Mon, Sep 4 2017 9:17 PM
అనంతపురం న్యూసిటీ : అఖిలపక్ష పార్టీలు సోమవారం బంద్కు పిలుపునిచ్చినా ఆర్టీసీ బస్సులు యథావిధిగా తిప్పుతామని ఆర్ఎం చిట్టిబాబు ఆదివారం ‘సాక్షి’కి తెలిపారు. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.