- ప్రత్యేక హోదా.. ఏపీ హక్కుపై
నేడు ‘సాక్షి చైతన్య పథం’
Published Tue, Sep 20 2016 11:57 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM
సమయం : బుధవారం ఉదయం 11.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు
వేదిక : రాజమహేంద్రవరంలోని
గంటా గనిరాజు కల్యాణ మండపం,
మున్సిపల్ స్టేడియం వెనుక
విషయం : రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరంపై ‘సాక్షి’ మీడియా ఆధ్వర్యంలో చైతన్య పథం కార్యక్రమం జరగనుంది. ప్రముఖ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగే ఈ చర్చా వేదికలో అన్ని రాజకీయ పార్టీలు, సంఘాల ప్రతినిధులు పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఆకాంక్షించే వారంతా కార్యక్రమంలో పాల్గొనవచ్చు.
Advertisement
Advertisement