రేపు బ్రాహ్మణ వధూవరుల పరిచయ వేదిక
Published Sat, Jan 28 2017 12:16 AM | Last Updated on Tue, Sep 5 2017 2:16 AM
అమలాపురం టౌన్ :
అమలాపురంలోని సత్య సాయి కళ్యాణ మండపంలో శనివారం గాయత్రీ సేవా ట్రస్టు ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి బ్రాహ్మణ వధూవరుల పరిచయ వేదిక నిర్వహిస్తున్నట్లు ఆ ట్రస్టు అధ్యక్షుడు ప్రభల మల్లికార్జునరావు, కన్వీనర్ గరిమెళ్ల గోపాలకృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. వివాహం కావాల్సిన అన్ని శాఖల వారు, అన్ని వయసుల వారు ఈ వేదికను సద్వినియోగం చేసుకోవచ్చని వారు సూచించారు. వివరాలకు 9493279726, 9848323159 ఫో¯ŒS నెంబర్లలో సంప్రదించాలని వారు విజ్ఞప్తి చేశారు.
Advertisement
Advertisement