బైక్‌పై నుంచి పడి మహిళ మృతి | woman died in bike accident | Sakshi
Sakshi News home page

బైక్‌పై నుంచి పడి మహిళ మృతి

Sep 7 2016 12:23 AM | Updated on Sep 4 2017 12:26 PM

చనుగొండ్ల గ్రామ పొలిమేరలో బైక్‌పై నుంచి పడి ఓ మహిళ మృతిచెందింది. వివరాల్లోకి వెళితే.. పుసులూరుకు చెందిన చిన్నస్వాములు భార్య సులోచన(30) బిడ్డ మానసతో కలిసి బైక్‌పై పుట్టినిల్లు అయిన గూడూరుకు బయలుదేరింది. కోడుమూరు సమీపంలోని చనుగొండ్ల పొలిమేరలో అదుపుతప్పి బైక్‌పై నుంచి పడ్డారు. గాయాలైన తల్లిబిడ్డకు 108లో కోడుమూరు

 చనుగొండ్ల(గూడూరు రూరల్‌):  చనుగొండ్ల గ్రామ పొలిమేరలో బైక్‌పై నుంచి పడి ఓ మహిళ మృతిచెందింది. వివరాల్లోకి వెళితే.. పుసులూరుకు చెందిన చిన్నస్వాములు భార్య   సులోచన(30) బిడ్డ మానసతో కలిసి బైక్‌పై పుట్టినిల్లు అయిన గూడూరుకు బయలుదేరింది.   కోడుమూరు సమీపంలోని చనుగొండ్ల పొలిమేరలో అదుపుతప్పి బైక్‌పై నుంచి పడ్డారు. గాయాలైన తల్లిబిడ్డకు 108లో కోడుమూరు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా సులోచన మార్గమధ్యంలోనే మృతిచెందింది. గూడూరు ఎస్‌ఐ చంద్రబాబు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement