రైలు కింద గుర్తు తెలియని యువతి మృతి | woman dies of train accident | Sakshi
Sakshi News home page

రైలు కింద గుర్తు తెలియని యువతి మృతి

Apr 8 2017 11:12 PM | Updated on Sep 5 2017 8:17 AM

తాడిపత్రిలోని పుట్లూరు రోడ్డులో గల రైల్వే గేటు సమీపంలో గుర్తు తెలియని ఓ యువతి(20) రైలు కింద పడి శనివారం మరణించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.

తాడిపత్రి రూరల్‌ : తాడిపత్రిలోని పుట్లూరు రోడ్డులో గల రైల్వే గేటు సమీపంలో గుర్తు తెలియని ఓ యువతి(20) రైలు కింద పడి శనివారం మరణించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ఆమె ప్రమాదవశాత్తు పడిందా లేక ఆత్మహత్య చేసుకుందా అనేది తెలియరాలేదు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement