దేశవ్యాప్తంగా ఎన్డీయే అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. 34 స్థానాల్లో ఎన్డీయే, 14 స్థానాల్లో యూపీఏ ఆధిక్యం కొనసాగుతోంది.
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఎన్డీయే అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. 34 స్థానాల్లో ఎన్డీయే, 14 స్థానాల్లో యూపీఏ ఆధిక్యం కొనసాగుతోంది. ఇక తిరువనంతపురంలో కేంద్రమంత్రి శశిధరూర్ వెనుకంజలో ఉన్నారు.