జైరాం రమేష్ ఆగ్రహం | Jairam ramesh angry | Sakshi

జైరాం రమేష్ ఆగ్రహం

Published Thu, Apr 10 2014 4:17 PM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM

జైరామ్ రమేష్ - Sakshi

జైరామ్ రమేష్

 ఆదిలాబాద్ : డిసిసి  అధ్యక్షుడు రామచంద్రారెడ్డి వర్గీయులపై కేంద్ర మంత్రి  జైరామ్ రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో భాగంగా జైరాం రమేష్ ఈరోజు ఆదిలాబాద్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఇక్కడ జరిగిన సభలో ఆయన మాట్లాడారు. సభావేదికపై నుంచే  కాంగ్రెస్ అభ్యర్థికి వ్యతిరేకంగా రెబల్‌గా ఎలా నామినేషన్ వేస్తారని రామచంద్రారెడ్డి వర్గీయులపై మండిపడ్డారు.

ఆదిలాబాద్ కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా  డీసీసీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement