పండ్లపై విషం చిమ్ముతున్న ఐదుగురు అరెస్ట్ | Five held in sparying of poison on fruits | Sakshi
Sakshi News home page

పండ్లపై విషం చిమ్ముతున్న ఐదుగురు అరెస్ట్

Published Wed, Feb 10 2016 10:20 PM | Last Updated on Sun, Sep 3 2017 5:22 PM

పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో సౌత్‌జోన్ పోలీసులు బుధవారం దాడులు నిర్వహించారు.

చార్మినార్ (హైదరాబాద్): పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో సౌత్‌జోన్ పోలీసులు బుధవారం దాడులు నిర్వహించారు. మీర్‌చౌక్, భవానీనగర్, బహదూర్‌పుర, రెయిన్‌బజార్ ప్రాంతాల్లోని దుకాణాలలో అరటి పళ్లను రసాయనాలతో మగ్గిస్తున్నట్టు గుర్తించి ఐదుగుర్ని అరెస్ట్ చేశారు. 103 రసాయన బాటిళ్లను, 950 అరటి గెలల్ని స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement