శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో బంగారం పట్టివేత | Gold Sieged Shamshabad Airport | Sakshi
Sakshi News home page

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో బంగారం పట్టివేత

Published Sun, Dec 20 2015 10:41 AM | Last Updated on Thu, Aug 2 2018 4:05 PM

శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో 350 గ్రాముల బంగారం బయటపడింది.

శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో 350 గ్రాముల బంగారం బయటపడింది. దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఓ మహిళ, బంగారాన్ని తన శరీర భాగాల్లో దాచుకొని తీసుకొస్తుండగా అధికారులు పట్టుకున్నారు. పట్టుబడ్డ నిందితురాలు హైదరాబాద్‌కు చెందిన మహిళగా గుర్తించారు. బంగారం స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement