శశికళ నుంచి కేసీఆర్‌కు ప్రాణహాని | Shashikala threatening to the KCR | Sakshi
Sakshi News home page

శశికళ నుంచి కేసీఆర్‌కు ప్రాణహాని

Published Sun, Feb 12 2017 1:25 AM | Last Updated on Tue, Aug 14 2018 11:02 AM

శశికళ నుంచి కేసీఆర్‌కు ప్రాణహాని - Sakshi

శశికళ నుంచి కేసీఆర్‌కు ప్రాణహాని

టీపీసీసీ అధికార ప్రతినిధి రమ్య ఆరోపణ

సాక్షి, హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌కు ఆయన మరదలు కుదురుపాక శశికళ నుంచి ప్రాణహాని ఉందని టీపీసీసీ అధికార ప్రతినిధి రేగులపాటి రమ్య (కేసీఆర్‌ అన్న కుమార్తె) ఆరోపించారు.

శనివారం ఇక్కడ విలేకరులతో ఆమె మాట్లాడుతూ కేసీఆర్‌ చుట్టూ ఉన్న కోటరీతోనే ఆయనకు ప్రాణహాని ఉందన్నారు. తమిళనాడులో మాదిరి తెలంగాణలో కుదురుపాక గ్రామానికి చెందిన కొందరు మాఫియాగా ఏర్పడి కేసీఆర్‌ను పొట్టనబెట్టుకునే ప్రమాదముందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement