ప్రమాదవశాత్తు స్విమ్మింగ్పూల్లో పడిన బాలుడు నీట మునిగి మృతిచెందాడు. ఈ సంఘటన నగరంలోని పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఎర్రకుంటలో మంగళవారం చోటుచేసుకుంది. ఆసిఫ్నగర్కు చెందిన మొహమ్మద్ షోయబ్(14) అనే బాలుడు ఈత కొలనులో పడి మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
స్విమ్మింగ్పూల్లో పడి బాలుడి మృతి
Published Tue, Mar 8 2016 9:50 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement