ఇక రెండు రాష్ట్రాల్లో నాటక పోటీలు.. | 24th Paruchuri Raghu Babu Memorial Drama Festival 2015 | Sakshi
Sakshi News home page

ఇక రెండు రాష్ట్రాల్లో నాటక పోటీలు..

Apr 4 2015 10:32 PM | Updated on Sep 2 2017 11:51 PM

ఇక రెండు రాష్ట్రాల్లో నాటక పోటీలు..

ఇక రెండు రాష్ట్రాల్లో నాటక పోటీలు..

గత 24 ఏళ్లుగా పరుచూరి రఘుబాబు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పరుచూరి రఘుబాబు

గత 24 ఏళ్లుగా పరుచూరి రఘుబాబు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పరుచూరి రఘుబాబు నాటక స్మారక పోటీలు జరుగుతున్న సంగతి తెలిసిందే. సిల్వర్ జూబ్లీ ఇయర్ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ నాటక పోటీలు నిర్వహించాలని నిర్ణయించినట్లు మేనేజింగ్ ట్రసీ ్ట పరుచూరి వెంకటేశ్వరరావు ఓ ప్రకటనలో తెలియజేశారు. ఈ నెల 27 నుంచి 30 వరకు హైదరాబాద్‌లో, మే 1 నుంచి 5 వరకు గుంటూరులో ఈ పోటీలు జరగనున్నాయని ఆయన తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement