
అందరినీ ఆకట్టుకునే అడ్డా
సుశాంత్ కథానాయకునిగా జి.ఎస్.కార్తీక్రెడ్డి దర్శకత్వంలో నాగసుశీల, చింతలపూడి శ్రీనివాసరావు కలిసి నిర్మిస్తున్న చిత్రం ‘అడ్డా’. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది.
Published Tue, Aug 13 2013 1:23 AM | Last Updated on Fri, Sep 1 2017 9:48 PM
అందరినీ ఆకట్టుకునే అడ్డా
సుశాంత్ కథానాయకునిగా జి.ఎస్.కార్తీక్రెడ్డి దర్శకత్వంలో నాగసుశీల, చింతలపూడి శ్రీనివాసరావు కలిసి నిర్మిస్తున్న చిత్రం ‘అడ్డా’. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది.