అవయవదానం చేయనున్న మణిరత్నం దంపతులు | Director Maniratnam couple speaks over Organ donation | Sakshi
Sakshi News home page

అవయవదానం చేయనున్న మణిరత్నం దంపతులు

Published Mon, Jan 30 2017 11:24 AM | Last Updated on Wed, Apr 3 2019 9:16 PM

అవయవదానం చేయనున్న మణిరత్నం దంపతులు - Sakshi

అవయవదానం చేయనున్న మణిరత్నం దంపతులు

చెన్నై: ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం, ఆయన సతీమణి, నటి సుహాసిని అవయవదానం చేయనున్నట్లు వెల్లడించారు.

చెన్నైలో సాగా స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో వీరితో పాటు చారుహాసన్, కోమలం చారుహాసన్‌ దంపతులు తమ అవయవాలను దానం చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సంగీతదర్శకుడు భరద్వాజ్‌ నేతృత్వంలో సంగీత విభావరి కూడా నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement