
6 కోట్ల పర్సనల్ కంప్యూటర్లు
1955 నాటికి భారతదేశంలో కొన్ని డజన్ల మంది శాస్త్రవేత్తలు, ఇంజనీర్లకు మాత్రమే పర్సనల్ కంప్యూటర్లు ఉన్నాయి.
1955 నాటికి భారతదేశంలో కొన్ని డజన్ల మంది శాస్త్రవేత్తలు, ఇంజనీర్లకు మాత్రమే పర్సనల్ కంప్యూటర్లు ఉన్నాయి. 1955 నుంచి 1970 వరకు కంప్యూటర్ వ్యవస్థ ఆవిర్భావానికి సంబంధించి తొలి దశగా పరిగణిస్తారు. 2010 నాటికి 6 కోట్ల మందికి పర్సనల్ కంప్యూటర్లు ఏర్పడ్డాయి. 2 కోట్ల 60 లక్షల మంది కంప్యూటర్ సంబంధిత ఉద్యోగాలలో స్థిరపడ్డారు.