పూరీ: ఒడిశాలో పూరీ జగన్నాథ రథయాత్ర శనివారం ఘనంగా ప్రారంభమైంది. దీనికి లక్షలాదిమంది భక్తులు హాజరయ్యారు. సాదారణంగా ప్రతి ఏడాది ఈ రథయాత్ర ఆషాడశుక్ల విదియ నాడు ప్రారంభమవుతుంది. అంటే సాధారణంగా జూన్, జూలై నెలల్లో జరుగుతుంది.
పూరీ జగన్నాథ రథయాత్రకు లక్షలాదిమంది
Published Sat, Jul 18 2015 4:44 PM | Last Updated on Sun, Sep 3 2017 5:45 AM
Advertisement
Advertisement