
మృతదేహాలను వెతికేందుకు మానవ రహిత విమానాలు
హిమాచల్ప్రదేశ్ బియాస్ నది దుర్ఘటనలో మృతి చెందిన 19 మంది విద్యార్థులను వెతికేందుకు మానవ రహిత విమానాన్ని వినియోగించుకోనున్నట్టు జాతీయ విపత్తు సంస్థ వెల్లడించింది.
Published Wed, Jun 11 2014 6:26 PM | Last Updated on Sat, Sep 2 2017 8:38 AM
మృతదేహాలను వెతికేందుకు మానవ రహిత విమానాలు
హిమాచల్ప్రదేశ్ బియాస్ నది దుర్ఘటనలో మృతి చెందిన 19 మంది విద్యార్థులను వెతికేందుకు మానవ రహిత విమానాన్ని వినియోగించుకోనున్నట్టు జాతీయ విపత్తు సంస్థ వెల్లడించింది.