లక్నో: అలీఘడ్ ముస్లిం విశ్వవిద్యాలయంలో రెండు విద్యార్థి గ్రూపుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణల్లో ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. మరో విద్యార్థికి తీవ్రంగా గాయాలయ్యాయి. శనివారం సాయంత్రం రెండు గ్రూపుల మధ్య పెద్ద ఎత్తున గొడవ జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో క్రమ శిక్షణాధికారి కార్యాలయాన్ని కూడా తగులబెట్టారు. ఈ ఘర్షణల్లో పలువురు గాయాలవగా వారిలో ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఈ నేపథ్యంలో యూనివర్సిటీలో భారీ ఎత్తున పోలీసులు మోహరించారు.
వర్సిటీలో ఘర్షణ.. విద్యార్థి మృతి
Published Sun, Apr 24 2016 10:46 AM | Last Updated on Fri, Nov 9 2018 4:36 PM
Advertisement
Advertisement