నొప్పి తెలియని దారిద్య్రం | Unknown pain of poverty | Sakshi
Sakshi News home page

నొప్పి తెలియని దారిద్య్రం

Dec 15 2014 1:17 AM | Updated on Sep 17 2018 5:10 PM

ప్రజలను ఓటర్లుగా మాత్రమే కొనసాగించినంతకాలం రాజకీ య నేతలు అభివృద్ధి చెందుతూనే ఉంటారు.

ప్రజలను ఓటర్లుగా మాత్రమే కొనసాగించినంతకాలం రాజకీ య నేతలు అభివృద్ధి చెందుతూనే ఉంటారు. సంక్షేమ పథకాల పేరుతో ప్రజారంజక పాలనను కొనసాగిస్తున్న వారు ప్రభుత్వాల ఆదాయాన్ని మించి ఖర్చు పెడుతున్నారు. కాని ఏ మంత్రి కాని, ఆధికారి కాని ప్రజలను పొదుపు చేయడానికి శ్రమించాలని కానీ, పరిమిత సంతానాన్ని పాటించాలని కాని చెప్పిన పాపానపోవడం లేదు. ఈ నేపథ్యంలో సంక్షేమంపై పెడుతున్న ఖర్చు, ప్రజలను ఓటర్లుగా మిగిలిస్తూ వారిని నొప్పిలేని దారిద్య్రంలో కొనసాగేవారిగా మలుస్తోంది.  మన వెనుకబాటుతనానికి ఇదే ముఖ్య కారణం.
 
- డా. టి. హనుమాన్ చౌదరి  కార్ఖానా, సికింద్రాబాద్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement