కేయూలో యువజనోత్సవాలు సోమవారం కనులపండువగా ప్రారంభమయ్యూయి. ఆరు రాష్ట్రాల్లోని 19 యూనివర్సిటీల విద్యార్థులతో క్యాంపస్ సందడిగా మారింది.
కేయూలో యువజనోత్సవాలు సోమవారం కనులపండువగా ప్రారంభమయ్యూయి. ఆరు రాష్ట్రాల్లోని 19 యూనివర్సిటీల విద్యార్థులతో క్యాంపస్ సందడిగా మారింది. పబ్లిక్ గార్డెన్లో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. డప్పు వాయిద్యాల మధ్య నగరంలో నిర్వహించిన శోభాయూత్ర ఆకట్టుకుంది.జ్యోతి ప్రజ్వలన చేస్తున్న హైకోర్టు జడ్జి జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి
యువజనోత్సవాలకు హాజరైన విద్యార్థులు
మాట్లాడుతున్న హైకోర్టు జడ్జి జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి
హాజరైన ప్రముఖులు, విద్యార్థులు
మాట్లాడుతున్న కేయూ వీసీ ప్రొఫెసర్ వెంకటరత్నం
విద్యుత్ వెలుగుల్లో ఆడిటోరియం
మాక్నాలబ్ చతుర్వేది నేషనల్ యూనివర్సిటీ విద్యార్థులు
చిందేస్తున్న స్వామివివేకానంద టెక్నికల్ యూనివర్సిటీ, భిలాయ్ విద్యార్థులు
రవిశంకర్శుక్లా యూనివర్సిటీ రాయ్పూర్ విద్యార్థులు
ఇందిరా కళాసంగీత్ విద్యాలయం, చత్తీస్గఢ్ విద్యార్థుల నృత్య ప్రదర్శన
జెండా ఊపి శోభాయాత్రను ప్రారంభిస్తున్న కేయూ వీసీ
వేషధారణలో చత్తీస్గఢ్ విద్యార్థులు
బుందేల్ఖండ్ యూనివర్సిటీ విద్యార్థులు
కేయూ విద్యార్థినుల రిహార్సల్స్
సీవీ రామన్ యూనివర్సిటీ, బిలాస్పూర్ విద్యార్థులు
ఏఐఎస్ఈసీటీ యూనివర్సిటీ విద్యార్థులు
నృత్యం చేస్తున్న బుందేల్ఖండ్ యూనివర్సిటీ విద్యార్థులు
గిరిజన నృత్యం చేస్తున్న విద్యార్థులు
హరిదాసు, జోకర్ వేషధారణల్లో..