న్యూఢిల్లీ: ఆరుషి, పని మనిషి హేమ్రాజ్ హత్య కేసులో ఆరుషి తల్లిదండ్రులు తల్వార్ దంపతులే దోషులని ఘజియాబాద్ కోర్టు తీర్పు చెప్పింది. అయితే దోషులకు శిక్షలను కోర్టు రేపు ఖరారు చేస్తుంది. అయిదున్నరేళ్లుగా అనేక మలుపులు తిరుగుతూ సాగిన ఆరుషి హత్య కేసులో ఎట్టకేలకు ఈ రోజు కోర్టు తీర్పు చెప్పింది. వీరిని పోలీసులు కస్టడిలోకి తీసుకున్నాను.
తల్లితండ్రులే ఆరుషిని చంపేశారు
Published Mon, Nov 25 2013 5:17 PM | Last Updated on Sat, Sep 2 2017 12:58 AM
Advertisement
Advertisement