45వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం | PrajaSankalpaYatra 45th Day To Kick Start | Sakshi
Sakshi News home page

45వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

Dec 27 2017 9:24 AM | Updated on Jul 25 2018 5:01 PM

PrajaSankalpaYatra 45th Day To Kick Start - Sakshi

సాక్షి, అనంతపురం : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 45వ రోజు కదిరి నియోజకవర్గంలోని నంబుల పులకుంట మండల కేంద్రం నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి దిగువ తువ్వపల్లి క్రాస్‌, కొత్తపల్లి క్రాస్‌, మల్లెంవారిపల్లి మీదుగా పాపన్నగారిపల్లికి చేరుకుంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు భోజన విరామం తీసుకుంటారు. అనంతరం పాదయాత్ర పెడబల్లి మీదుగా ప్రారంభమై బలిజపల్లిలో ముగియనుంది. సాయంత్రం బలిజపల్లి చేరుకున్న వైఎస్‌ జగన్‌ అక్కడ పార్టీ జెండాను ఆవిష్కరించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement