భారత్తో జరిగే చివరి, నాలుగో టెస్టుకు ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ జాన్సన్ దూరమయ్యాడు.
సిడ్నీ: భారత్తో జరిగే చివరి, నాలుగో టెస్టుకు ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ జాన్సన్ దూరమయ్యాడు. గాయం కారణంగా జాన్సన్ ఈ మ్యాచ్ నుంచి వైదొలిగాడు. ఈ మ్యాచ్ ఈ నెల 6 నుంచి సిడ్నీలో జరగనుంది. నాలుగు టెస్టుల సిరీస్ను ఆసీస్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ధోనీ రిటైరవడంతో విరాట్ కోహ్లీ భారత్కు సారథ్యం వహించనున్నాడు.