న్యూఢిల్లీ: రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ (ఆర్సీఏ)కు జరిగిన ఎన్నికల ఫలితాల వెల్లడి మరోసారి వాయిదా పడింది. తొలుత వీటిని ఈనెల 6న ప్రకటించాల్సి ఉండగా సుప్రీం కోర్టు 17కు వాయిదా వేసింది. తాజాగా ఈ ఫలితాలు 27కు వాయిదా పడ్డాయి.
23నబీసీసీఐ అత్యవసర సమావేశం: ఈనెల 23న చెన్నైలో బీసీసీఐ అత్యవసర సమావేశం జరుగనుంది. ఈమేరకు తమ సభ్యులకు బోర్డు ఈమెయిల్ పంపింది. అయితే సమావేశ అజెండా ఏమిటనేది ప్రకటించలేదు.
27న ఆర్సీఏ ఎన్నికల ఫలితాల వెల్లడి
Published Sat, Jan 18 2014 1:25 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM
Advertisement
Advertisement