ఏపీ ఎక్స్‌ప్రెస్ పేరు మార్చండి | Change the name of the AP Express | Sakshi
Sakshi News home page

ఏపీ ఎక్స్‌ప్రెస్ పేరు మార్చండి

Published Tue, Jul 7 2015 12:43 AM | Last Updated on Sat, Aug 18 2018 6:29 PM

ఏపీ ఎక్స్‌ప్రెస్ పేరు మార్చండి - Sakshi

ఏపీ ఎక్స్‌ప్రెస్ పేరు మార్చండి

రైల్వే మంత్రి సురేశ్‌ప్రభుకు ఎంపీ సీతారాం నాయక్ విజ్ఞప్తి
సాక్షి, న్యూఢిల్లీ: సికింద్రాబాద్-న్యూఢిల్లీ మధ్య నడిచే ఏపీ ఎక్స్‌ప్రెస్ పేరును తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌గా మార్చాలని కోరుతూ టీఆర్‌ఎస్ ఎంపీ సీతారాం నాయక్ సోమవారం రైల్వేశాఖ మంత్రి సురేశ్‌ప్రభును కలసి వినతిపత్రాన్ని అందజేశారు. విజయవాడ-న్యూఢిల్లీల మధ్య నడిపించనున్న ఏపీ ఎక్స్‌ప్రెస్‌కు మహబూబాబాద్‌లో హాల్ట్ సదుపాయం కల్పించాలని కోరారు. ఇల్లెందు నుంచి కారేపల్లి, డోర్నకల్‌కు ప్యాసింజర్ రైలు నడిపించాలని విన్నవించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement