ఈ సభకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు హాజరయ్యారు. మధుతో పాటు 20 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీపీఎం నేత మధుతో పాటు 9 మందిని అన్నవరం పోలీస్ స్టేషన్కు తరలించారు. దివీస్కు వ్యతిరేకంగా నిర్వాసితులు చేస్తున్న ఉద్యమానికి తమ మద్దతు ఉంటుందని , పోలీసులు చేసిన అరెస్టులు అన్యాయమని సీపీఎం నేతలు పేర్కొన్నారు.
దివీస్కు వ్యతిరేకంగా ఉద్యమం
Published Thu, Sep 1 2016 3:18 AM | Last Updated on Fri, Sep 28 2018 4:30 PM
-సీపీఎం నేతల అరెస్ట్
కాకినాడ: తూర్పుగోదావరి జిల్లాలో దివీస్ పరిశ్రమకు వ్యతిరేకంగా స్థానికులు చేస్తున్న ఉద్యమానికి సీపీఎం మద్దతు తెలిపింది. దీంతో బుధవారం కొత్తపాకల వద్ద సీపీఎం ఏర్పాటు చేసిన సభను పోలీసులు అడ్డుకున్నారు.
ఈ సభకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు హాజరయ్యారు. మధుతో పాటు 20 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీపీఎం నేత మధుతో పాటు 9 మందిని అన్నవరం పోలీస్ స్టేషన్కు తరలించారు. దివీస్కు వ్యతిరేకంగా నిర్వాసితులు చేస్తున్న ఉద్యమానికి తమ మద్దతు ఉంటుందని , పోలీసులు చేసిన అరెస్టులు అన్యాయమని సీపీఎం నేతలు పేర్కొన్నారు.
ఈ సభకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు హాజరయ్యారు. మధుతో పాటు 20 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీపీఎం నేత మధుతో పాటు 9 మందిని అన్నవరం పోలీస్ స్టేషన్కు తరలించారు. దివీస్కు వ్యతిరేకంగా నిర్వాసితులు చేస్తున్న ఉద్యమానికి తమ మద్దతు ఉంటుందని , పోలీసులు చేసిన అరెస్టులు అన్యాయమని సీపీఎం నేతలు పేర్కొన్నారు.
Advertisement
Advertisement