వరదలో చిక్కుకున్న కూలీలు |  Workers Stuck In Flood Water at jayashankar district | Sakshi
Sakshi News home page

వరదలో చిక్కుకున్న కూలీలు

Published Mon, Oct 9 2017 2:12 PM | Last Updated on Wed, Aug 1 2018 4:01 PM

 Workers Stuck In Flood Water at jayashankar district - Sakshi

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వరద ఉధృతితో పలువురు కూలీలు చిక్కుకున్నారు.

సాక్షి, వెంకటాపురం: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వరద ఉధృతితో పలువురు కూలీలు చిక్కుకున్నారు. ముందస్తు సమాచారం లేకుండా పాలెంవాగు ప్రాజెక్ట్  గేట్లు ఎత్తివేయడంతో ట్రాక్టర్‌లో వెళ్తున్న15 మంది కూలీలు వరద ఉధృతితో చిక్కుకుపోయారు.

ఈ సంఘటన జిల్లాలోని వెంకటాపురంలో చోటుచేసుకుంది. పాలెం వాగులో చిక్కుకుపోయిన 15 మంది కూలీలను తాళ్ల సహాయంతో బయటకు లాగేందుకు ప్రయత్నిస్తున్నారు. ట్రాక్టర్‌ నీటిలోనే ఇరుక్కుపోయింది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement