
‘కేసీఆర్ మీరు ఆమెను ఎలా ఓడిస్తారు’
ఎంఐఎం నేతలైన ఒవైసీ సోదరులు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. జీఎస్టీపై ప్రజలను కేంద్రం మోసం చేస్తున్నదని, జీఎస్టీ అమలైతే చిన్న వ్యాపారులు అడ్డుక్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. సీఎం కేసీఆర్ ఒత్తిడి వల్లనే మియాపూర్ భూముల కుంభకోణంపై సీబీఐ విచారణ వేయడంలేదని, కేసీఆర్ అవినీతికి కేంద్ర ప్రభుత్వం వంత పాడటం దారుణని వీహెచ్ అన్నారు. ఈ భూములపై ఫిర్యాదు చేస్తామంటే హోంమంత్రి రాజ్నాథ్సింగ్ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం దేనికి సంకేతమని ప్రశ్నించారు.