లోటస్‌పాండ్‌లో మే డే | May Day In Lotus Pand | Sakshi
Sakshi News home page

లోటస్‌పాండ్‌లో మే డే

Published Wed, May 2 2018 12:58 PM | Last Updated on Tue, Oct 16 2018 2:49 PM

May Day In Lotus Pand - Sakshi

కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు  

జోగిపేట(అందోల్‌) : హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో మే డే కార్యక్రమాలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి బి.సంజీవరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల శ్రేయస్సు కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ఎంతో కృషి చేసారన్నారు.

ఈ సందర్భంగా పలువురు కార్మికులను గుర్తించి వారిని  సన్మానించారు. ఇందులో రాష్ట్ర వైఎస్సార్‌సీపీ కార్యనిర్వాహక కార్యదర్శి బ్రహ్మనందరెడ్డి, సిద్దిపేట జిల్లా అధ్యక్షులు జగదీశ్వర్‌ గుప్త, రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement