ఆర్టీసీ బస్సు బోల్తా | RTC Bus pulty | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు బోల్తా

Jan 11 2015 12:29 PM | Updated on Apr 7 2019 3:24 PM

ఆదిలాబాద్ జిల్లా భైంసా మండలం మహాగావ్ వద్ద 50 మంది ప్రయాణికులు ఉన్న ఆర్టీసీ బస్సు బోల్తా పడింది.

ఏడుగురికి తీవ్రగాయాలు
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా భైంసా మండలం మహాగావ్ వద్ద 50 మంది ప్రయాణికులు ఉన్న ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను భైంసా ఆసుపత్రికి తరలించారు. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement