ఈసారి 'పుష్కరాల'కు ప్రత్యేకం | special observers in godavari pushkaras says indra karan reddy | Sakshi
Sakshi News home page

ఈసారి 'పుష్కరాల'కు ప్రత్యేకం

Published Mon, Feb 2 2015 1:27 PM | Last Updated on Sat, Sep 2 2017 8:41 PM

ఈసారి 'పుష్కరాల'కు ప్రత్యేకం

ఈసారి 'పుష్కరాల'కు ప్రత్యేకం

హైదరాబాద్: ఈ ఏడాది గోదావరి పుష్కరాలను జిల్లాకు ఒక ప్రత్యేక అధికారి పర్యవేక్షణలో ఏర్పాట్లు చేస్తున్నామని తెలంగాణ ప్రభుత్వ దేవాదాయ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఈ ఏడాది గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహిస్తామని మంత్రి చెప్పారు.

కేవలం ఏర్పాట్ల కోసమే రూ.425 కోట్ల నిధులు ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు. గోదావరి ప్రవహించే ఐదు జిల్లాల్లో మొత్తం 69 స్నాన ఘట్టాలను నిర్మిస్తామని ఆయన అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement