ఎన్టీపీసీ ఐదో యూనిట్‌లో అంతరాయం | Technical problem raised in NTPC 5th Unit | Sakshi
Sakshi News home page

ఎన్టీపీసీ ఐదో యూనిట్‌లో అంతరాయం

Published Tue, Dec 15 2015 6:37 PM | Last Updated on Sun, Sep 3 2017 2:03 PM

రామగుండం ఎన్టీపీసీలోని ఐదో యూనిట్‌లో సాంకేతిక సమస్యలతో మంగళవారం సాయంత్రం ఉత్పత్తి నిలిచిపోయింది.

జ్యోతినగర్ (కరీంనగర్) : రామగుండం ఎన్టీపీసీలోని ఐదో యూనిట్‌లో సాంకేతిక సమస్యలతో మంగళవారం సాయంత్రం ఉత్పత్తి నిలిచిపోయింది. ఐదో యూనిట్‌లో 500 మెగావాట్ల విద్యుదుత్పత్తి నిలిచిపోవటంతో అధికారులు వెంటనే మరమ్మతులు చేపట్టారు. ప్రస్తుతం 2100 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement