మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య | Woman commits suicide | Sakshi
Sakshi News home page

మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య

Dec 22 2015 7:54 PM | Updated on Nov 6 2018 7:56 PM

పెళ్లై మూడు సంవత్సరాలైనా పిల్లలు పుట్టడం లేదని అత్తింటివారు వేధిస్తుండటంతో మనస్తాపం చెంది సావిత్రి(20) అనే వివాహిత ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.

మహేశ్వరం (రంగారెడ్డి జిల్లా) : పెళ్లై మూడు సంవత్సరాలైనా పిల్లలు పుట్టడం లేదని అత్తింటివారు వేధిస్తుండటంతో మనస్తాపం చెంది సావిత్రి(20) అనే వివాహిత ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన మహేశ్వరం మండలం తుక్కుగూడలో మంగళవారం చోటుచేసుకుంది. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement