చెట్టును ఢీకొన్న కారు.. మహిళ మృతి | women killed in road accident at khammam district | Sakshi
Sakshi News home page

చెట్టును ఢీకొన్న కారు.. మహిళ మృతి

Published Wed, Jun 15 2016 10:11 AM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM

women killed in road accident at khammam district

దమ్మపేట : ఖమ్మం జిల్లా దమ్మపేట మండల శివారులోని పార్కలగండి సమీపంలో ఓ కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పాల్వంచ పట్టణానికి చెందిన వరికూటి విజయలక్ష్మి(43) అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా..మరో నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సత్తుపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పాల్వంచ నుంచి గుబ్బల మంగమ్మగుడికి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement